logo

బొబ్బిలిలో సీఎం సభ.. రక్షణ కల్పించాలని ఫిర్యాదు


ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్
బొబ్బిలిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట
బొబ్బిలి మొయిన్ రోడ్డులో సభ పెట్టేందుకు సన్నాహాలు
చేయగా.. బొబ్బిలి కోట ఉత్తర ద్వారం ఎదురుగా
సభ పెట్టేందుకు మంగళవారం సాయంత్రం నిర్ణయం
తీసుకున్నారు. కూటమి అభ్యర్థి బేబినాయన ఇంటికి
సమీపంలో సభ నిర్వహించడంపట్ల అవాంఛనీయ
ఘటనలు జరగకుండా రక్షణ కల్పించాలని ఆయన
తరఫు న్యాయవాది గంట శర్మ ఉన్నతాధికారులకు
ఫిర్యాదు చేశారు.

0
0 views